Home » megha engineering
నేడు మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఏపీ సర్కార్కు మేఘా ఇంజినీరింగ్ సంస్థ సాయం చేసింది. ఏపీ రాష్ట్రానికి మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను మేఘా అందజేసింది.
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరంలో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ జరగనుంది. పోలవరం ప్రాజెక్ట్లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా కాసేపట్లో గోదావరి నీటిని విడుదల చేయనున�
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మరోసారి బ్రేక్ పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను నవంబర్ 8,2019 శుక్రవారం, విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీనికి తోడు �
ఏపీ జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ ప్రభుత్వం రీటెండరింగ్ నిర్వహించగా..
పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ రీ-టెండరింగ్తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతోంది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్ తో రూ.628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో