Home » Meghalaya Honeymoon incident
పెండ్లి జరిగిన రోజునుంచి ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో భర్త మందలించాడు. దీంతో రెండోరోజు నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.