Home » Meghana Rao Jupally
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ ప్రాధాన్యంపై మేరు ఇంటర్నేషనల్ విద్యార్థులు వినూత్న ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ విద్యార్థులు ప్రచారం చేశారు. మియాపూర్, తెల్లా�
స్కూల్ డైరెక్టర్ మేఘనా రావు జూపల్లి మాట్లాడుతూ సమాజ సంక్షేమం కోసం మేరు విద్యాసంస్థ ఆలోచిస్తుందని, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈ తరాన్ని శక్తిమంతంగా మార్చాలనే మై హోమ్ గ్రూప్ సంస్థ ఆశయాల నుంచే రక్తదాన శిబిరం ఆలోచన వచ్చిందన్నారు.
ప్రముఖ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ బ్రెయిన్ఫీడ్ అందించే "బ్రెయిన్ఫీడ్ స్కూల్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ - 2022"కి గానూ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అవార్డు సొంతం చేసుకుంది.