-
Home » Mehbooba Mufti
Mehbooba Mufti
భారత్, బంగ్లాదేశ్ మధ్య తేడా ఏమీ లేదు: మెహబూబా ముఫ్తీ కామెంట్ల దుమారం
ఆదివారం జమ్మూలో పీడీపీ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Mehbooba Mufti: దేవాలయానికి వెళ్లి పూజలు చేసిన మెహబూబా ముఫ్తీ.. రాజకీయ జిమ్మిక్కు అన్న బీజేపీ
మెహబూబా ముఫ్తీ బుధవారం ఒక దేవాలయాన్ని సందర్శించారు. పూంఛ్ జిల్లాలోని నవగ్రహ టెంపుల్ను సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే, మెహబూబా ముఫ్తీ పూజలు చేయడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే మెహబూబా దేవాలయాలు �
Mehbooba Mufti: కాశ్మీర్ మరణాలతో లాభ పడుతున్న బీజేపీ: మెహబూబూ ముఫ్తీ
తాజాగా రాజౌరి జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు కాశ్మీర్ లోయలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
Mehbooba Mufti: కశ్మీరీ పండిట్లను రాజకీయం కోసం వాడుకుంటున్నారు.. కేంద్రంపై మెహబూబా ముఫ్తీ ఆరోపణలు
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని కశ్మీరీ పండిట్లను రాజకీయాల కోసం వాడుకోవడం తప్పితే వారిని పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. మంగళవారం ఆమె శ్రీనగర్లో నిర్వహించిన ఓ కార్య�
Mufti vs BJP: రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడంపై మెహబూబా ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేత
‘‘బ్రిటన్కు మొదటి భారత సంతతి వ్యక్తి ప్రధానమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. భారతదేశం అంతా దీన్ని గొప్పగా భావిస్తున్నారు. మైనారిటీ ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా బ్రిటన్ అంగీకరించింది. అయితే మనం ఇప్పటికీ మైనారిటీలను గౌరవిం
Jammu And Kashmir: అధికారిక బంగళా ఖాళీ చేయాలంటూ మాజీ సీఎంకు నోటీసులు
తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టిన తర్వాత 2005లో ఆయనకు ఈ ప్రాంతం కేటాయించినట్టు చెప్పారు. ఆ ప్రకారం చూసినప్పుడు సీఎం కోసం ఉద్దేశించిన బంగ్లా అంటూ అధికారులు చెప్పడం సరికాదని తెలిపారు. కోర్టును ఆశ్రయించనున్నారా అన
Mehbooba Mufti: కశ్మిరీలకు ఎలాంటి హక్కు లేదు, వారి గోడు చెప్పుకున్నా వినే దిక్కు లేదు
రాష్ట్రంలో ఎన్నడూ లేనంత అవినీతి పెరిగింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం ఇస్తే కానీ పని జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కశ్మీరీ పండిట్లు తమ గొంతు వినిపించ
Jammu and Kashmir: స్థానికేతరులకు జమ్మూలో ఓటు హక్కు.. వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
జమ్ము-కాశ్మీర్లో నివసించే ఇతర ప్రాంతాల వారికి కూడా అక్కడ ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పనిచేసే కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, భద్రతా సిబ్బంది.. ఇలా ఎవరైనా ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవచ్చు.
Mehbooba Mufti: బీజేపీ వైఖరితో పర్యాటక ప్రదేశాలకు నష్టం: మెహబూబా ముఫ్తీ
బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో దేశంలోని పర్యాటక ప్రదేశాలు నష్టపోతున్నాయని విమర్శించారు జమ్ము-కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.
Mehbooba Mufti : కశ్మీర్ ని అప్ఘానిస్తాన్ తో పోల్చిన ముఫ్తీ..మారకపోతే మీకూ అదే గతి అంటూ కేంద్రానికి హెచ్చరిక
జమ్ముకశ్మీర్ను ప్రస్తుత తాలిబన్ల ఆక్రమణలోని అప్ఘానిస్తాన్ తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.