Home » mehul choksi
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసి, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించి
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డోమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారంటూ పీఎన్ బీ స్కామ్ నిందితుడు మొహుల్ చోక్సీ చేసిన ఆరోపణలును ఆంటిగ్వా ప్రధాని కొట్టిపారేశారు.
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగింతపై విచారణ మరింత జాప్యం అవుతోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. డొమినికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చోక్సీని అక్రమ వలస దారుల జాబితాలో చేరుస్తూ డొమినికా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్లో బ్యాంకులకు 13 వేల 500 కోట్ల �
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ గుట్టును అతని గర్ల్ఫ్రెండ్ బార్బరా జబరికా రట్టు చేశారు. గతేడాది తాను ఆంటిగ్వా వెళ్లినప్పుడు చోక్సీ తనకు పరిచయం అయ్యాడని, తనను తాను రాజ్గా పరిచయం చేసుకున్న
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి చోక్సీ.. డొమినికా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని అఫిడవిట్లో పేర్కొన్నారు. అమెరికాలో చికిత్స కోసమే తాను ఇండియా విడిచిపెట్టానని, విచ�
రూ.13,578వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ వెలుగులోకి వచ్చాక దేశం వదిలి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ గురించి రోజుకో విషయం బయటకి వస్తోంది.