mejority seats

    మళ్లీ ‘చీపురు’కే పట్టాభిషేకం 

    February 11, 2020 / 07:16 AM IST

    ఢిల్లీ ప్రజల గుండెల్లో క్రేజీ.. కేజ్రీవాలేనని తేల్చేశాయి ఫలితాలు. కేంద్ర పెద్దలు సహా వెయ్యిమందికి పైగా సైన్యం మోహరించినా.. సింహం సింగిల్‌గా పోరాటం చేసిందని కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు ప్రజలు.

10TV Telugu News