Home » melbourne cricket ground
ఇండియా-పాక్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాన్ని ప్లే చేస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
గత రెండురోజులు మెల్బోర్న్లో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయంసైతం అక్కడ మేఘావృతమై ఉంది. అయితే, మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం స్పష్టంగా ఉండటంతో 40 ఓవర్లు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగే అవకాశాలే ఎ
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇరుజట్ల మధ్య నువ్వానేనా అన్నట్లు సాగే పోరును ఎక్కువగా స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు.
Shane Warne Funeral : ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలు మార్చి 30న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఘనంగా జరుగనున్నాయి.
హైదరాబాద్ : నుమాయిష్లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన తరువాత షాకింగ్ తెప్పించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. నియమనిబంధనలు పాటించలేదని…ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొన్ని దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటే…పరిమితికి మించిన స్టాల్స్కు గ్రీన్ సి
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ తమను నిండా ముంచిందని…వ్యాపారం చేద్దామని వచ్చిన తాము ప్రమాదం కారణంగా రోడ్డుపై పడ్డామని…తమను ఆదుకోవాలని వ్యాపారస్తులు వేడుకుంటున్నారు. జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి ఎగ్జిబిషన్లో జరిగిన ఘోర ప్రమాదంలో వందక
సెంటిమెంట్లు ఎక్కడైనా పని చేస్తాయనడానికి ఉదహరణగా కోహ్లీ సెంచరీలే చాటి చెప్తున్నాయి. సరిగ్గా జనవరి 15వ తేదినే సెంచరీలు నమోదు చేస్తూ అభిమానులను సంతోషంతో ముంచెత్తుతున్నాడు కెప్టెన్.