Home » Memorandum
దేవుని పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ విగ్రహావిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
భారతదేశంలో ప్రపంచజనాభాలో 17.7% మంది ఉన్నారు. కానీ 4% మాత్రమే తాజా నీటి వనరులు ఉన్నాయి. అంతేకాదు భూగర్భ జలాలను అధికంగా వాడే దేశం కూడా మనది. అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్లంబెక్స్ ఇండియా తరపున తాము కూడా ఆ ది
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’.
హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ తో జగన్ సర్కార్ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. మహిళ స్వయం సాధికారిత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకొంటోంది. అందులో భాగంగా..2020, జులై 03వ తేదీ స
చైనా నుంచి వచ్చిన దిక్కుమాలిన కరోనా వైరస్ తో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఎన్నో సంస్థలు నష్టాల బాట పట్టగా..మరికొన్ని మూతపడ్డాయి. కొన్ని సంస్థలైతే ఉద్యోగులను తొలగించడం, వారి జీతాలను కట్ చేయడం వంటివి చేస్తున్నాయి. కానీ PSU Bank మాత్రం ఉద్యోగుల విషయంల