Memorandum of Understanding

    Andhra Pradesh: ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నేడు అవగాహనా ఒప్పందం

    July 16, 2022 / 12:25 PM IST

    గనులు, ఖనిజాలు, పరిశ్రమలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, తయారీ రంగాలకు సంబంధించి ఐదు ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ఈ సమావేశం జరుగుతోంది. సహజ వనరులు, అవకాశాలపై సంబంధిత శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులతో శాఖలవారిగా సమావేశాలు జరుగుతాయి.

10TV Telugu News