Men On Bike

    భర్తను హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా భార్యపై కాల్పులు

    September 22, 2019 / 09:19 AM IST

    ఢిల్లీలో వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో 59 సంవత్సరాల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 6గంటల 30నిమిషాలకు భార్యభర్తలు హాస్పిటల్‌కు బయల్దేరారు. భర్తకు డయాలసిస్ ట్రీట్‌మెంట్‌ చేయించే క్రమంలో మ�

10TV Telugu News