Home » MESSAGE
అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ప్రధానమంత్రులందరూ దేశం గురించి ఆలోచించి అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారని.. నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని చెప్పడానికి బాధగా ఉందన్నారు.
మనలో ఉన్న ఇష్టాన్ని, టాలెంట్ని మొదటగా ఉపాధ్యాయులు గుర్తిస్తారు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు. 20 ఏళ్ల క్రితం టీచర్ చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు. ఆ విషయాన్ని మళ్లీ గురువుకి షేర్ చేసుకున్నాడు ఓ విద్యార్ధి. స్ఫూర్తి కలిగించే పోస్టు చదవండి.
బాటిళ్లలో మెసేజ్లు రాసి నీటిలో వదులుతుంటారు. అవి తిరిగి తమని చేరతాయేమో అని భావిస్తారు. అది జరిగే పనేనా? అంటే కొందరి విషయంలో సాధ్యం కావచ్చు. ఒకతను నదిలో వదిలిన బాటిల్ మెసేజ్ 40 సంవత్సరాలకు తిరిగి అతనిని చేరింది.
అమృతపాల్ సింగ్కు సహకరించిన వారిని ఒక్కక్కరిని పోలీసులు గుర్తిస్తున్నారు. అందులో కొంత మందిని అరెస్ట్ చేస్తున్నారు. కార్లలో బైకుల మీద అమృతపాల్ సింగ్ తప్పించుకుని తిరుగుతున్నారు. గురుద్వారాల్లో బట్టలు మార్చుకుంటున్నట్లు పోలీసులు చెబుతు
మీ మొబైల్ ఫోన్కు కరెంట్ బిల్లు కట్టలేదని, వెంటనే బిల్లు చెల్లించాలని వచ్చే మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిసిటీ బిల్ స్కాంలో ఎక్కువ మంది యూజర్లు నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య రహస్య సమావేశం జరిగింది.
సముద్రంలో 4800 కి.మీ. కొట్టుకొచ్చిన ..వైన్ బాటిల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. దాంట్లోఉన్న ఓ ఐడీ మరింత ఇంట్రెస్ట్ అయ్యింది.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఫార్వర్డ్ మేసేజ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక వాట్సప్ మేసేజ్ ని ఫార్వర్డ్ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో ఆందోళనతో అస్వస్థతకు గురై నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివ
new cyber crime with phone message: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆఫర్లు, బహుమానాల పేరుతో మోసాలకు పాల్పడిన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు మరో ఫ్రాడ్ కి తెరలేపా�
The new trend of online fraudsters : ఈ మెసేజ్ 20 మందికి పంపించండి…ఇలా చేయడం వల్ల మంచి గిఫ్ట్ వస్తుందని..తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే..బహుమతులు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ఎవరైనా ఫోన్ లో చెప్పినా..మెసేజ్ చేసినా..వెంటనే రెస్పాండ్ కావొద్దని ప్రజలకు సూచిస్తున్నార�