Home » met
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎన్సీపీ ఐక్యంగా ఉండాలని పవార్ను కోరారట. కానీ అందుకు ఆయన అంగీకరించలేదట. గంటసేపు జరిగిన సమావేశంలో ఆ నేతలు చర్చించిన ప్రముఖ విషయం ఇదేనట.
మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక సందర్భంలో తాను పెద్దగా చదువుకోలేదని, కేవలం 10 వరకు మాత్రమే చదివానని మోదీ అన్నారు. అనంతరం, మోదీ మాస్టర్స్ చేశారని అమిత్ షా ఒక సందర్భంలో సర్టిఫికెట్ చూపించారు.
వాస్తవానికి తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని నితీశ్ కుమార్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాని అభ్యర్థిత్వం దక్కకపోవచ్చు. కారణం.. ఆ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థని భావిస్తోంది.
భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏ
బెయిల్ పై విడుదల అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ని కలిసారు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్. రాజాసింగ్ హిందూత్వవాది అయిన అందుకే ఆయన్ని కలవటానికి వచ్చాయనని తెలిపారు. ఈ సందర్భంగా చికోటీ ప్రవీణ్ మాట్లాడుతూ..బలవంతంగా మతమార్పిడులు చేసేవారి తోలు తీస్�
సోనియా గాంధీతో మాట్లాడాను. నేను మాట్లాడుతుంటే ఆమె ప్రశాంతంగా విన్నారు. జైపూర్, రాజస్తాన్ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడాము. నాకున్న సెంటిమెంట్ల గురించి ఆమెతో చెప్పాను. అలాగే రాష్ట్రంలోని పరిస్థితపై నా ఫీడ్ బ్యాక్ ఇచ్చాను. వాస్తవానికి వచ్చే ఎ�
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే పోటీ గారుగా శశి థరూర్ ఉన్నారు. ఇక నాలుగైదు రోజుల క్రితం తాను కూడా పోటీకి సిద్ధమని ప్రకటించిన దిగ్విజయ్.. మధ్యలో ఒకసారి పోటీ చేయనని, మళ్లీ గురువారం ఎట్టకేలకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం
హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. వరంగల్ సభ ముగించుకుని నోవాటెల్ చేరుకున్న నడ్డా.. నితిన్ తో భేటీ అయ్యారు. అరగంట నుంచి ఈ ఇద్దరి మధ్య సమావేశం కొసాగుతోంది. వీరిద్దరూ ఏ అంశాలపై చర్చిస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స�
టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి టీడీపీ బృందం అందజేసింది.
Bandi Sanjay met the governor Tamilasai : ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలా మారిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప�