Home » Metro rail
Hyderabad : 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమయ్యారు.
Hyderabad Metro నగర ప్రజల నుంచి విశేష ఆదరణ చూరగొంటున్న మెట్రో రైలు రవాణాను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే టికెట్ రేట్లు పెంచే యోచనలో మెట్రో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.
మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగంగా ప్రయాణికులు సులభంగా మెట్రో స్టేషన్లకు చేరుకునేలా, స్టేషన్ల నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలా ..
హైదరాబాద్ వాసులకు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా ఒకపక్క మెట్రో, మరోపక్క గ్రేటర్ ఆర్టీసీ దృష్టిసారించింది.
ఈ మెట్రో పనులు పూర్తైతే పాతబస్తీలో ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గుతుంది. అలాగే పాతబస్తీలోని చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి టూరిస్టు ప్లేసులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నుమాలో..
మెట్రోలో రోజుకు సగటున 4లక్షల 90 వేల మంది ప్రయాణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 5లక్షలు దాటనుంది.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక మెట్రో రైలులో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
మిగతా మార్గాల్లో మెట్రో రైళ్ల వేళల్లో ఎలాంటి మార్పులూ లేవు.