Home » Metro Rails
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు ప్రారంభమైన నాటి నుంచి క్రమేపీ ప్రయాణికుల సంఖ్య పెరుగతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే మెట్రో రైలుకూడా తన సేవలను విస్తరిస్తోంది. ప్రస్తుతం నాగోలు-రాయదుర్గం, ఎల్బీనగర్ -మియాపూర్ మార్గాల్లో సేవలందిస్తున్న మ�
హైదరాబాద్కు తలమానికమైన మెట్రో రైలు సేవలు మరింత విస్తరిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఐటీ ఉద్యోగులు ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గం నేడు ఫ్రారంభంకాబోతోంది. ఇప్పటివరకు నాగోల్ నుంచి హైటెక్సిటీ వరకు నడిచే మెట్రో రై
హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని త్వరలో రాయదుర్గం వరకు పొడిగించనున్నారు. నవంబర్ 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్–3లో భా గంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఇక మెట్రో ప్రయాణం సాగనుంది. ప్రస్తు�
హైదరాబాద్ : మెట్రో రైళ్లలో తొలిసారిగా ఒకే రోజు 2.25 లక్షల మంది ప్రయాణించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించడంతో 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. దీంతో ఒకే ర