Home » Metro Trains
మెట్రోలు, స్టేషన్లలో రీల్స్ చేయడం ట్రెండ్గా మారిపోయింది. తాజాగా వెస్ట్ బెంగాల్లో ఓ యువతి రద్దీగా ఉన్న రైలులో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. రీల్స్ చేయడం నిషేధించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభ కారణంగా రేపు మెట్రో రైళ్లు నిలిపివేస్తారన్న ప్రచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా రేపు హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్డౌన్ అమల్లోకి వచ్చేసింది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్ వేసింది కేసీఆర్ సర్కార్. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కౌంట్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్డౌన్ అమల్లోకి రానుంది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్ వేసింది కేసీఆర్ సర్కార్. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి రానున్నా�
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
శనివారం (అక్టోబర్ 5, 2019) ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్లు నడపాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ అండ్ టీ మరియు మెట్రో రైల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. వారితో చ
మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్. మెట్రో రైళ్లలో కొత్త రూల్స్ వచ్చాయి. మినిస్టరీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) లగేజీ నిబంధనల్లో మార్పులు చేసింది.
హైదరాబాద్ లో మెట్రో ట్రైన్స్ యధావిధిగా తిరుగుతున్నాయి. ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో మెట్రో రైళ్ల సేవలు యాధావిధిగా కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 20, 2019) ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో సాంకేతిక లోపంతో మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో మెట్రో సర్వ�
దేశ రాజధాని ఢిల్లీలో ఇక పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ఈజీ కానుంది. ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ కు సంబంధించి కొత్త యాప్ ను లాంచ్ చేసింది. అదే.. కామన్ మెబిలిటీ యాప్ ‘వన్ ఢిల్లీ’..