Home » Mexico
ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు, మెక్సికోలో రికార్డు స్థాయిలో ముఠా హింసను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. 2022లో నరహత్యలు కొంతమేర తగ్గినప్పటికీ, లోపెజ్ ఒబ్రాడో�
అమెరికా, చైనా అధినేతలను కాకుండా భారత అధినేతను మెక్సికో ప్రతిపాదించడం గమనార్హం. తాజాగా ఐక్య రాజ్య సమితిలో మెక్సికో విదేశాంగ మంత్రి మర్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కసౌబోన్ మాట్లాడుతూ శాంతిని సాధించేందుకు అంతర్జాతీయ సమాజం తన శక్తి సమార్థ్యాలన్నిట
మెక్సికోలోని పసిఫిక్ తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజిక్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం మధ్యాహ్నం 1.05 గంటలకు 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఆ మరుసటి రోజే చిన్నారి అంత్యక్రియలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు సహా సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతలో చిన్నారి కనుగుడ్లు తచ్చాడుతున్నట్లు తల్లి గమనించింది. ఇదే విషయాన్ని అక్కడున్న వారికి చెబితే కూతురి మీద ప్రేమతో ఆ తల్లికి అ
రాఫెల్ కారో క్వింటెరో అనే డ్రగ్స్ వ్యాపారిని నేవీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. రాఫెల్ దేశంలో అతిపెద్ద డ్రగ్స్ వ్యాపారి. గాదాలజారా కార్టెల్ అనే పెద్ద డ్రగ్స్ నిర్వహణ సంస్థను నడిపిస్తున్నాడు.
జాతి వివక్ష కారణంతో తోటి విద్యార్థికి తరగతి గదిలో నిప్పంటించారు కొందరు విద్యార్థులు. మెక్సికోలోని క్యురెటారోలో గత జూన్లో ఈ ఘటన జరిగింది. జువాన్ జామోరానో అనే పద్నాలుగేళ్ల విద్యార్థి అక్కడి అరుదైన ఒటోమి తెగకు చెందిన వాడు.
పర్యాటక ప్రాంతాల అభివృధ్దిలో భాగంగా నిర్మించిన చెక్క వంతెన ప్రారంభించిన కొద్దినిమిషాల్లోనే కూలిపోయిన ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.
మెక్సికోలో ఇటీవలే నిర్మించిన ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ బ్రిడ్జిని ప్రారంభించిన రోజే అది విరిగిపడడం గమనార్హం. క్యూర్నావాకా ప్రాంతంలో ఆ బ్రిడ్జిని ప్రారంభించిన నగర మేయర్ జోసీ లూయీస్ వురియోస్టిగుయి అనంతరం జర్నలి�
మెక్సికోలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులపై ఆయుధాలు కలిగిన కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మెక్సికోలోని గౌనాజాటో ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగినట�
మెక్సికోలో తవ్వకాలు జరుపుతుండగా ..శాస్త్రజ్ఞులు ప్రాచీన మాయన్ నగరాన్ని కనుగొన్నారు,