Home » Microsoft
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్..Surface Pro X స్మార్ట్ టాబ్లెట్ ను భారత విఫణిలోకి విడుదల చేసింది. 13 అంగుళాల స్మార్ట్ టాబ్లెట్ గా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
భారతదేశంలోని టెక్నాలజీ దిగ్గజ ఐటీ సంస్థలపై "ఎక్కువగా దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దాడుల సంఖ్య రోజు రోజుకి పెరుగతున్నట్లు వెల్లడించింది.
పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన�
శిక్షణలో మంచి నిపుణత సాధించిన 1,000 మందికి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్షిప్స్, చిన్న వ్యాపారల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
భారత అతి పెద్ద స్టార్టప్ సంస్థ ఓయోలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు వెల్లడించారు.
Microsoft Telangana data centre hyderabad investment : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. పలు ప్రముఖ సంస్థలు, కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. తెలంగాణలో తన పరిధిని విస్తరించుకుంటోంది. డేటా సెంటర్�
మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు కీలక సూచనలిచ్చింది. కంప్యూటర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని దిగ్గజ టెక్ సంస్థ వెల్లడించింది. ఆపరేటింగ్ సిస్టమ్లో భారీ స్థాయిలో లోపం బయటపడిందని వచ్చిందని అందుకే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని పిలు�
ఆమె వయసు 20ఏళ్లే. అయితేనేమీ అపారమైన టాలెంట్ ఆమె సొంతం. ఆ యువతి ప్రతిభ ఏ పాటిదంటే ఏకంగా ఐటీ దిగ్గజాన్నే మెప్పించింది. ఆ యువతి టాలెంట్ కు ఫిదా అయిన మైక్రోసాఫ్ట్ ప్రశంసలతో ముంచెత్తింది. అంతేకాదు ఏకంగా రూ.22లక్షలు బహుమతిగా ఇచ్చింది. ఇంతకీ ఆ యువతి ఎవర
కోవిడ్ సమయంలోనూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా కూడా.. ఫ్రంట్లైన్ వారియర్స్గా వారు చేస్తున్న సేవలు మాత్రం గొప్పవే.
మైక్రోసాఫ్ట్ చైర్మన్గా తెలుగు తేజం సత్య నాదెళ్ల