Home » Microsoft
Tiktok పై కొంతకాలం కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది. మైక్రోసాప్ట్ దీనిపై ప్రకటన విడుదల చేసింది. టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మైక్రో బ్లాగ్ పోస్టు ద్వారా మైక్రో సాప్ట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. దీనికి సంబంధించిన చర్�
కరోనా వచ్చింది...లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఏఏకు అనుకూలంగా ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. అయితే భారత్ లో చర్చనీయాంశమైన సీఏఏపై తొలిసారి ఓ టెక్ దిగ్గజం స్పందించారు. భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ స
భారత ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ క్యాంపస్ తొలి దశలోనే భారీ ప్లేస్మెంట్లతో రికార్డు సృష్టించింది. యూనివర్శిటీ క్యాంపస్ను సందర్శించిన 400లకు పైగా ఐటీ సంస్థలు అన్ని రంగాలకు సంబంధించి మొత్తం 600 వరకు ఆఫర్లతో ముందుకొచ్చాయి. ఇందులో
విండోస్ 10 మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లలో పోటీతత్వం నెలకొన్న తరుణంలో మైక్రోసాఫ్ట్ కొన్ని విండోస్ ఫోన్లకు అధికారికంగా సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 2010లో విండోస్ ఫోన్ 7 బ్యాక్ మార్కెట్లలో రిలీజ్ చేసి
సైబర్ నేరగాళ్ల వలలో మైక్రో సాఫ్ట్ భారీగా చిక్కుకుపోయింది. 44మిలియన్ మైక్రో సాఫ్ట్ అకౌంట్ల డేటాను హ్యాకర్లు దొంగిలించారు. జనవరి, మార్చి నెలల్లో అన్ని మైక్రోసాఫ్ట్ అకౌంట్ల వివరాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. రెగ్యూలర్ చెక్ అప్ లో భాగంగా 3బిలియ
అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ మైక్రోసాఫ్ట్ న్యూ ఆఫీసు యాప్ కొత్త అప్డేట్ రిలీజ్ చేసింది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఈ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. మొబైల్ ప్రొడక్టవిటీ కోసం అత్యంత ప్రసిద్ధి చెందిన యాప్స్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల�
అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడి టైటిల్ చేజారింది. ప్రపంచ అత్యంత సంపన్నుడిగా మరోసారి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అమెజాన్ ఇంక్ విడుదల చేసిన రెవిన్యూ, ప్రాఫిట్ క్యూ3 త్రై
ఏప్రిల్ ఫస్ట్ వచ్చిందంటే చాలు.. అందర్నీ ఫూల్స్ చేద్దామనే ఉబలాటం, ఆరాటం ఉంటుంది. అబద్దాలను నిజంగా చెబుతూ ఆటపట్టిస్తుంటారు.