-
Home » Microsoft
Microsoft
మైక్రోసాఫ్ట్లో కీలక పరిణామం.. కొత్త సీఈవోని అపాయింట్ చేసిన సత్య నాదెళ్ల
టెక్నికల్ వర్క్ పై CEO నాదెళ్ల (Satya Nadella) ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి వీలు కల్పించేలా ఈ చర్య ఉంది.
2026లో AI కోర్సు నేర్చుకుంటారా? ఆన్లైన్లో టాప్ 5 AI కోర్సులు మీకోసం.. మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి!
Top AI Courses Online : కొత్త ఏఐ కోర్సులు నేర్చుకుంటున్నారా? 2026లో మీ స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకునేందుకు ఆన్లైన్లో టాప్ 5 ఏఐ కోర్సులు అందుబాటులో ఉన్నాయి..
కొంపముంచిన ట్రంప్.. భారత్లో ఆగిపోయిన చాలా మంది వివాహాలు.. హెచ్-1బీ వీసా హోల్డర్లు ఏమన్నారంటే?
కుటుంబంలో జరిగిన వేడుకలకు కూడా హాజరుకాలేకపోయామని తెలిపారు. మానసిక ఒత్తిడికి గురయ్యామని అన్నారు.
ఏఐ రేసులో కొత్త GPT-5 మోడల్.. ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను మింగేస్తుంది జాగ్రత్త.. సత్యనాదెళ్లకు మస్క్ స్వీట్ వార్నింగ్..!
Musk vs Nadella : ఓపెన్ఏఐ GPT-5 కొత్త ఏఐ మోడల్ రిలీజ్ చేసింది. దీనిపై సత్యనాదెళ్ల స్పందించగా.. మస్క్ సైతం మైక్రోసాఫ్ట్ సర్వనాశనమే అన్నారు.
ఏఐ వల్ల ఈ 40 రకాల జాబ్స్ మాయమైపోతాయి.. మీ ఉద్యోగం ఊడిపోవడం పక్కానా? మైక్రోసాఫ్ట్ సర్వేలో సంచలన నిజాలు
ఏఐతో రీప్లేస్ అయ్యే అవకాశం ఉన్న టాప్ 40 ఉద్యోగాలు ఇవే.. తప్పక తెలుసుకుని జాగ్రత్త పడాలి.
ఇండియన్స్ని తీసుకునే రోజులు పోయాయ్.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని విమర్శించారు.
ఇద్దరు మహిళా ఉద్యోగుల్ని తొలగించిన మైక్రోసాప్ట్ సంస్థ.. కారణం ఏమిటంటే?
: మైక్రోసాప్ట్ సంస్థ ఇద్దరు ఉద్యోగులను తొలగించింది. వారిలో భారతీయ అమెరికన్ వానియా అగర్వాల్ కూడా ఉన్నారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ..
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐటీ ఇండస్ట్రీకి కేరాఫ్ గా మారింది తెలంగాణ రాష్ట్రం.
ఏపీని సందర్శించండి.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేశ్ భేటీ
సత్యనాదెళ్లతో భేటీ అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్ లు, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నామని, ఐటీ హబ్ లను ప్రపంచ స్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో ..
భారత్ ఎన్నికల్లో అవాంతరాలు సృష్టించేందుకు చైనా కుట్రలు? కేంద్రాన్ని హెచ్చరించిన మైక్రోసాఫ్ట్
భారత్ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.