గాలిలో ఎగురుతన్న విమానంలోకి ఒక బుల్లెట్ చొచ్చుకెళ్లింది. ఆ బుల్లెట్ ఒక ప్రయాణికుడికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మయన్మార్లో చోటు చేసుకుంది. మయన్మార్ నేషనల్ ఎయిర్లైన్స్ విమానం లోయికావ్ ఎయిర్పోర్ట్కు నాలుగు మైళ్ల దూరంలో 3,500 అ�
విమానం గాల్లోకి ఎగరగానే దాన్నుంచి మంటలు ఎగసిపడ్డాయి. నిప్పు రవ్వలు నేల మీద పడ్డాయి. ఈ ఘటనలో విమానం ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు. సేఫ్గానే ల్యాండ్ అయ్యింది.
సాంకేతిక లోపాల కారణంగా విమానాల దారి మళ్లింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా గో ఫస్ట్ విమానం ఢిల్లీ నుంచి గువహటి వెళ్తుండగా, మార్గ మధ్యలో విండ్షీల్డ్లో పగుళ్లు కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని జైపూర్కు మళ్లించారు.
సకాలంలో సాయమందించి తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రిపై నెటిజన్లతో పాటు ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. నా సహచరుడు గొప్ప పని చేశాడంటూ మంగళవారం అర్థరాత్రి
ప్రసవవేదనతో ఆమె పడుతున్న బాధను చూసి విమానంలో ఉన్న వారు చలించిపోయారు. అదృష్టవశాత్తు విమానంలో వారు ఉండడం..ప్రసవం సుఖాంతం అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. అనుమతులు లేవనే కారణంతో..వారు ప్రయాణిస్తున్న విమానం గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.
సోమవారం ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మరో ఘనత సాధించాయి. మంగళవారం అవి30వేల అడుగుల ఎత్తులో గాలిలోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. దీని కోసం ఫ్రాన్స్ ఎయిర్ఫోర్స్ అందించిన �