Home » Mid-Day Meals
ప్రస్తుతం అందిస్తున్న భోజనంతోపాటే, ఆలూ, సోయా బీన్స్, గుడ్లు, చికెన్, సీజనల్ ఫ్రూట్స్ కూడా అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వారానికోసారి చికెన్, పండ్లు అందిస్తారు. దీనికోసం అదనంగా రూ.371 కోట్లు కేటాయించింది. అంటే ప్రతి విద్యార�
విద్యార్ధులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో మరోసారి నిర్లక్ష్యం జరిగింది. విద్యార్ధులకు పెట్టిన భోజనంలో బల్లి కనిపించింది. బల్లి ఉన్న భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థత.
మధ్యాహ్న భోజన పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
దక్షిణాది రాష్ట్రమైన కేరళ ప్రాణాంతక కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తిని తిప్పికొడుతోంది. సరైన సమయంలో వ్యాప్తిని కంట్రోల్ చేయడమే కా