Midas

    కామాఖ్య ఆలయానికి అంబానీ Diwali గిఫ్ట్.. 19కిలోల బంగారంతో అలంకరణ

    November 7, 2020 / 12:45 PM IST

    Kamakhya Temple : భారతదేశంలోని అత్యంత అరుదైన శక్తిపీఠాల్లో ఒకటి కామాఖ్య ఆలయం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కామాఖ్య ఆలయాన్ని దీపావళిని సందర్భంగా అందంగా అలంకరిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేశ్ అంబానీ దీపావళి పర్వదినం సందర్భంగా ఆలయ �

10TV Telugu News