-
Home » migrant
migrant
Tamil Nadu: అదంతా డ్రామా, తమిళనాడులో బిహారీలెవరూ దాడికి గురవ్వలేదు.. తేల్చి చెప్పిన నివేదిక
March 10, 2023 / 09:32 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని వలస కార్మికుల ప్రాంతాల్లో పర్యటించారు. పుకార్లు జరుగుతున్నట్టుగా వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. బీహార్,…
Migrant boat: ఇటలీ తీరంలో నౌక మునిగి దాదాపు 40 మంది మృతి
February 26, 2023 / 04:01 PM ISTఇటలీలో సముద్ర తీరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పడవ మునిగి దాదాపు 40 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది శరణార్థులతో…
గిటార్ వాయిస్తూ..పాట పాడి వలస కూలీలకు సెండాఫ్ ఇచ్చిన పోలీస్
May 16, 2020 / 05:28 AM ISTలాక్ డౌన్ దెబ్బకు వలస కూలీలు తమ తమ సొంత గ్రామాలకు కాలి నడకలే బయలుదేరారు. వందల కిలోమీటర్ల దూరాలు ఉన్నా ఏమాత్రంలెక్క చేయటంలేదు. కాళ్లుబొబ్బలెక్కుతున్నా..వారం కాకపోతే నెలకు తమ ఊరు చేరుకోలేమా అనే…
మరో ఘోరం : 23 మంది వలస కూలీలు మృతి
May 16, 2020 / 02:02 AM ISTకరోనా వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. భారతదేశంలో విధించిన లాక్ డౌన్…వలస కూలీల ప్రాణాల మీదకు తెస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష కోట్ల ప్యాకేజీ ఏ మాత్రం ఆదుకోవడం లేదని పలు…
వలస కార్మికుని ఆత్మహత్య.. రూ.2,500కి ఫోన్ అమ్మేసి, కుటుంబానికి తిండిపెట్టి… కన్నీరు పెట్టిస్తున్న కూలీ కథ
April 18, 2020 / 06:00 AM ISTఒక్కపూట జరగని కుటుంబాలు మన దేశంలో ఎన్నో.. అటువంటి వారు కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి పని చేసుకుని గడిపేవాళ్లు తిండి లేక డబ్బులేక.. డబ్బు వచ్చే పనిలేక నిరాశగా.. ఆకలి…
సొంతూరుకు వెళ్లేందుకు వలస కార్మికులు ఏం చేశారో తెలుసా ?
April 15, 2020 / 12:52 PM ISTదేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యవసర సరుకులతో వెళ్తున్న రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు దొంగతనంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.
ఉచిత సర్వీసులు అందించండి…టెలికాం కంపెనీలను కోరిన ప్రియాంక గాంధీ
March 30, 2020 / 11:59 AM ISTభారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశ ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా షట్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు తీవ్రఇబ్బందులకు గురౌతున్నారు. అయితే ఈ సమయంలో మొబైల్ ఫోన్ యూజర్లకు…
ఎన్కటి కాలం : కరోనా వెంటాడుతోంది..అష్టకష్టాలు పడుతున్న వలస జీవులు
March 28, 2020 / 12:59 PM ISTఎన్కటి కాలం వచ్చేసిందా ? ఊరికి పోదామంటే..కాలి నడకన వెళ్లేవారు. ప్రస్తుతం అదే సీన్ ఇప్పుడు కనబడుతోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లడానికి వలస కూలీలు పడుతున్న బాధలు…