Home » migrant workers
ఫిబ్రవరి 14న ఈరోడ్లో జరిగిన కార్యక్రమంలో సీమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మీద కంగల్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. ఈ విషయమై ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 22, 2023న సీమాన్పై కేసు నమోదు అయి�
2020 లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో చాలా మంది కాలి నడకన, సైకిళ్ల మీద సొంతూళ్లకు తరలి వెళ్లారు.
ప్రజల మధ్య ఉన్న ఇలాంటి గోదాములను గుర్తించాలన్నామన్నారు. గోదాములలో రాత్రి వేళల్లో కూలీలు ఉండకుండా ఇతర ఏర్పాట్లు చేయాలని, కూలీలకు వసతి యజమానులు కల్పించాలని...
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభు�
పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు వచ్చింది.
nalgonda district : మనుషుల్లో దురాశ పెరిగిపోతుంది. పరువు కోసం హత్యలు చేసే వారు కొందరు, ఆస్తుల కోసం హత్యలు చేసే వారు ఇంకొందరు. వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యలు మరికొన్ని. కానీ నల్గొండలో చిల్లర డబ్బుల కోసం దారుణానికి తెగించారు దుండగులు. జనవరి 25 ఉదయం వే
నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు. సేవలను మరి�
కరోనా రాకాసికి మరో సీనియర్ అధికారిణి మృతి చెందారు. ఎంతో తెగువతో, ధైర్య సాహసాలతో పని చేసిన ఆమె…ఇక మన మధ్యలో లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వైరస్ కట్టడిలో పోరు, విశేష సేవలందించిన ఆమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమ�
గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. తిండిలేక పట్టణంలో బతకలేక ఇంటిదారి పట్టిన వలసకూలీలను రోడ్లపై పరుగులు పెట్టించారు పోలీసులు. అనంతరం వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్ర�
లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు.. తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలంతా తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దేశ వ్యాప్తంగా వలస కూలీలు తమ సొంత రా�