Home » militant groups
ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు 13 మృతదేహాలను కనుగొన్నప్పటికీ, వారి వివరాలను ఇంకా గుర్తించలేదు. వారు స్థానికులు కాదని తేలిందని ఒక అధికారి తెలిపారు. తెంగ్నౌపాల్ జిల్లా మయన్మార్తో సరిహద్దును పంచుకుంటుంది.
రిటైర్డ్ పాక్ సైనికులే.. ఉగ్రవాదులను భారత్పైకి ఉసిగొల్పుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఉగ్రవాదుల ద్వారా తమ కసి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.