Military Post

    జిహాదీల ఉగ్రదాడిలో 53 మంది సైనికులు మృతి

    November 2, 2019 / 07:02 AM IST

    సైనిక స్థావరాలపై జిహాదీలు చేసిన ఉగ్రదాడిలో 53మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఓ మిలిట‌రీ పోస్టుపై జ‌రిగిన దాడిలో సుమారు 53 మంది సైనికులు మృతి చెందారు. మాలిలోని మేనక ప్రాంతంలో ఉన్న ఒక ఔట్ పోస్ట్‌న�

10TV Telugu News