Home » millennials
బెంగళూరుకు చెందిన ఓ ఫ్యామిలీ అసలైన పండ్లకు బదులుగా అన్యదేశ పండ్లతో పూజలో దేవుడికి సమర్పించింది. అరటిపండ్ల స్థానంలో దేవతలకు అవకాడోలను సమర్పించారు. సోషల్ మీడియాలో ఫొటో వైరల్ అవుతుంది.
మిలీనియల్స్.. అంటే ప్రస్తుత యువతరం. 21వ శతాబ్దంలో 20ఏళ్ల నుంచి 29ఏళ్ల వయస్సు ఉండే కుర్రకారంతా విలాసవంతమైన జీవనాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వీరినే మిలీనియల్స్ అని పిలుస్తారు. తరచూ రుణాలు తీసుకుంటారు. భారీగా ఖర్చులు చేస్తుంటారు. తీసుకున్న రుణాలను �