Home » Million
దేశంలో కరోనా ఎంతమందికి వచ్చింది. ? ఇదేం ప్రశ్న అనుకోకండి. అధికారిక లెక్కలప్రకారం కోటీ లక్షల మందికి కోవిడ్ సోకింది. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరు చొప్పున దేశవ్యాప్తంగా వైరస్ బారినపడ్డారట. ఇకపై కోవిడ్ బారినపడకుండా ఉంచేందుకు వ్యాక్సినేషన్ను మ�
Facebook users up for sale : సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషించే ఫేస్ బుక్..వినియోగదారులకు సంబంధించి…ఫోన్ నెంబర్లు టెలిగ్రామ్ లో అమ్మకానికి ఉన్నాయనే విషయం సంచలనం సృష్టిస్తోంది. అండర్ ది బ్రీచ్ పేరిట ట్విట్టర్ ఖాతా నిర్వహించే..సైబర్ నిపుణులు అలొన్ గాల్ భార
India has largest : గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంతర్జాతీయ వలసలు 2020 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇతర దేశాలతో పోల్చితే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో
Boy Helped His Grandma Become A Successful YouTuber : సోషల్ మీడియాలో ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే..గూగుల్ ఫస్ట్ ప్లేస్లో నిలుస్తోంది. తర్వాత..యూ ట్యూబ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎంతో మందికి సహాయ పడుతోంది. అప్లోడ్ అయిన వీడియోలు చూసి ఎంతో మంది నేర్చుకున్నారు. అలాగే..ఎంతో మంద�
A meteorite fell on this coffin maker’s house : శవ పేటికలు తయారు చేసే వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. ఉల్క కారణంగా కోటీశ్వరుడయ్యాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అరుదైన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఉత్తర సుమత్రా లోన
భారతదేశంలో కరోనా కారణంగా..కేంద్రం విధించిన లాక్ డౌన్ దశల వారీగా నిబంధనలు ఎత్తేస్తోంది. పలు రంగాలకు మినహాయంపులు ఇస్తోంది. మరో రెండు రోజుల్లో అన్ లాక్ 3.0 నుంచి అన్ లాక్ 4.0 అమల్లోకి రానుంది. ఏయే రంగాలకు మినహాయింపు ఇవ్వాలనే దానిపై అధికారులు కసరత్త�
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టెందుకు ఎన్నో సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరీక్షలు జరుపుతూ బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే ట్రియల్స్ కూడా ప్రారంభించాయి. ఆగస్ట�
కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
చీపురు గుర్తు పార్టీ ఆప్ రికార్డు కొట్టేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో ఘన విజయం సాధించి 62 సీట్లు దక్కించుకుంది ఆప్. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరీ మోగించిన 24గంటల్లోనే పార్టీలోకి దేశవ్యాప్తంగా 11లక్షలకు పైగా సభ్యులు చేరారు. సోషల్