-
Home » Million
Million
భారతదేశంలో కరోనా ఎంత మందికి వచ్చింది, షాకింగ్ విషయాలు
February 5, 2021 / 06:59 AM ISTదేశంలో కరోనా ఎంతమందికి వచ్చింది. ? ఇదేం ప్రశ్న అనుకోకండి. అధికారిక లెక్కలప్రకారం కోటీ లక్షల మందికి కోవిడ్ సోకింది. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరు చొప్పున దేశవ్యాప్తంగా వైరస్ బారినపడ్డారట. ఇకపై కోవిడ్…
60 లక్షల మంది ఫేస్ బుక్ వినియోగదారుల ఫోన్ నెంబర్లు సేల్
January 27, 2021 / 02:37 PM ISTFacebook users up for sale : సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషించే ఫేస్ బుక్..వినియోగదారులకు సంబంధించి…ఫోన్ నెంబర్లు టెలిగ్రామ్ లో అమ్మకానికి ఉన్నాయనే విషయం సంచలనం సృష్టిస్తోంది. అండర్ ది బ్రీచ్ పేరిట…
విదేశాల్లో భారతీయులే టాప్, అత్యధికంగా యుఏఈ
January 22, 2021 / 08:22 AM ISTIndia has largest : గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంతర్జాతీయ వలసలు 2020 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.…
మనువడి ఆలోచనతో..యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న బామ్మ
December 28, 2020 / 09:17 PM ISTBoy Helped His Grandma Become A Successful YouTuber : సోషల్ మీడియాలో ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే..గూగుల్ ఫస్ట్ ప్లేస్లో నిలుస్తోంది. తర్వాత..యూ ట్యూబ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎంతో మందికి…
ఉల్క కోటీశ్వరుడిని చేసింది
November 20, 2020 / 04:44 AM ISTA meteorite fell on this coffin maker’s house : శవ పేటికలు తయారు చేసే వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. ఉల్క కారణంగా కోటీశ్వరుడయ్యాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతని…
Unlock 4.0 : తెరుచుకొనేవి, తెరుచుకోనివి ఏవీ ?
August 29, 2020 / 02:08 PM ISTభారతదేశంలో కరోనా కారణంగా..కేంద్రం విధించిన లాక్ డౌన్ దశల వారీగా నిబంధనలు ఎత్తేస్తోంది. పలు రంగాలకు మినహాయంపులు ఇస్తోంది. మరో రెండు రోజుల్లో అన్ లాక్ 3.0 నుంచి అన్ లాక్ 4.0 అమల్లోకి…
కరోనా వ్యాక్సిన్..రేసులో 7 భారతీయ సంస్థలు..ఎమి చేస్తున్నాయి
July 21, 2020 / 07:43 AM ISTప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టెందుకు ఎన్నో సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరీక్షలు జరుపుతూ బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే ట్రియల్స్ కూడా ప్రారంభించాయి.…
ప్రపంచవ్యాప్తంగా కాటేస్తున్న కరోనా…లక్ష దాటిన మృతుల సంఖ్య…16 లక్షలకుపైగా బాధితులు
April 10, 2020 / 05:19 PM ISTకరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
AAPలోకి ఒక్క రోజులో 11 లక్షల మంది
February 13, 2020 / 08:29 AM ISTచీపురు గుర్తు పార్టీ ఆప్ రికార్డు కొట్టేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో ఘన విజయం సాధించి 62 సీట్లు దక్కించుకుంది ఆప్. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరీ మోగించిన 24గంటల్లోనే పార్టీలోకి దేశవ్యాప్తంగా 11లక్షలకు…