millionire

    రాత్రికి రాత్రే లక్షాధికారులైన కూలీలు

    February 23, 2021 / 06:01 PM IST

    panna వారంతా కూలీలు. రెక్కల కష్టం చేస్తే కానీ పూటగడవని పరిస్థితి. అలాంటి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టింది. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నాలో ఈ ఘటన జరిగింది. భగవాన్​దాస్​ కుష్వాహ్​ అనే కూలీ, అతని నలుగురు మి

10TV Telugu News