Home » MIM Asaduddin Owaisi
రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించబోయే సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
ప్రధాని మోదీ..సీఎం యోగీ అధికారంలో శాశ్వతంగా ఉండరు.. వారు వెళ్లిపోయాక..అల్లా మీ అంతు చూస్తాడు జాగ్రత్త అంటూ అసదుద్దీన్ఒవైసీ యూపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.