Home » minibus
పట్టాలపై నుంచి వెళ్తున్న మినీ బస్సును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్లో శుక్రవారం జరిగింది.
13 killed, 7 injured : అప్పటి దాక ఎంతో సంతోషంగా గడిపారు బాల్య స్నేహితులు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు చేసిన అల్లరి, సరదా సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ..ఆనందంగా ఉన్నారు. మినీ బస్సులో కేరింతలు, పాటలతో సరదగా గడిపారు. కానీ విధి వక్రీకరించింది. ఎదురుగా వచ్చిన ఓ ట�