Home » minimum passengers
గ్రామీణ రూట్లలో నడిచే బస్సుల వేళలను నిర్ణయించనున్నారు. బస్సు సాయంత్రం 7 గంటలకల్లా గమ్యాన్ని చేరుకోవాలని, అలాగే ఉదయం 7 గంటలకే తప్పనిసరిగా ప్రారంభం కావాలని ఆదేశించారు. సగటు రూ.20 కోట్ల ఆదాయం రావాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.