Home » minimum support price
మరణించిన రైతు శుభ్ కరణ్ సింగ్ కు అమరవీరుడు హోదా కల్పించాలనే డిమాండ్ ను అంగీకరించిన తరువాత ఢిల్లీకి మార్చ్ తిరిగి ప్రారంభమవుతుందని సర్వన్ సింగ్ పంధేర్ చెప్పారు.
తమ డిమాండ్ల సాధనకు కర్షకులు మరోసారి ఉద్యమబాట పట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో హస్తినలో సమర శంఖం పూరించారు.
ఎంఎస్పీతో పాటు జీరో బడ్జెట్ వ్యవసాయం, వ్యవసాయ మార్పిడి వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేయనుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాల నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు ఉన్నట్లు గెజిట్లో పేర్కొన్నారు. కమిటీ చ
కేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు శుభవార్త చెప్పింది. 17 పంటలకు కనీస మద్దుతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇచ్చిన హామీ లేఖపై సాధించిన పురోగతిపై సమీక్ష జరపాలని తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల స్మారక చిహ్నం నిర్మించే..
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.
ధాన్యం సేకరణపై పటిష్ట విధానం తీసుకురావాలన్నారు జగన్. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోలు జరగాలన్నారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శక విధానం..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు శాంతిస్తారా..?
support price : ఏపీలో రైతు సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏయే పంటకు ఎంత మద్దతు ధరో ఇస్తారో అధికారికంగా 2020, అక్టోబర్ 01వ తేదీ గురువారం ప్రకటించింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు అక్�
cm jagan : ఏపీలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధరలు (minimum-support-price) ప్రకటించనుంది. కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దని సీఎం జగన్మోహన్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం ఖరారు చేసే మద్దతు ధర కంటే తక్కువకు పంటలు కొనుగోలు