-
Home » minimum support price
minimum support price
12వ రోజుకు చేరిన రైతు ఉద్యమం.. పెరుగుతున్నమరణాలు
February 24, 2024 / 10:14 AM ISTమరణించిన రైతు శుభ్ కరణ్ సింగ్ కు అమరవీరుడు హోదా కల్పించాలనే డిమాండ్ ను అంగీకరించిన తరువాత ఢిల్లీకి మార్చ్ తిరిగి ప్రారంభమవుతుందని సర్వన్ సింగ్ పంధేర్ చెప్పారు.
రైతు ఉద్యమం 2.0.. అన్నదాతల ప్రధాన డిమాండ్లు ఇవే..
February 13, 2024 / 11:35 AM ISTతమ డిమాండ్ల సాధనకు కర్షకులు మరోసారి ఉద్యమబాట పట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో హస్తినలో సమర శంఖం పూరించారు.
MSP Committee : కనీస మద్దతు ధరపై కేంద్రం కమిటీ ఏర్పాటు
July 19, 2022 / 07:48 AM ISTఎంఎస్పీతో పాటు జీరో బడ్జెట్ వ్యవసాయం, వ్యవసాయ మార్పిడి వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేయనుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాల నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు ఉన్నట్లు…
Narendra Modi : రైతులకు కేంద్రం శుభవార్త-కనీస మద్దతు ధర పెంపు
June 8, 2022 / 07:47 PM ISTకేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు శుభవార్త చెప్పింది. 17 పంటలకు కనీస మద్దుతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.
Samyukta Kisan Morcha : సంయుక్త కిసాన్ మోర్చా కీలక భేటీ
March 14, 2022 / 12:42 PM ISTఇచ్చిన హామీ లేఖపై సాధించిన పురోగతిపై సమీక్ష జరపాలని తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల స్మారక చిహ్నం నిర్మించే..
Union Cabinet : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
November 24, 2021 / 01:33 PM ISTమూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.
CM Jagan : రైతులకు మంచి రోజులు.. ధాన్యం సేకరణపై సీఎం జగన్ సమీక్ష
November 1, 2021 / 07:04 PM ISTధాన్యం సేకరణపై పటిష్ట విధానం తీసుకురావాలన్నారు జగన్. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్ వద్దే కొనుగోలు జరగాలన్నారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శక విధానం..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు శాంతిస్తారా..?
September 9, 2021 / 12:03 PM ISTకేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు శాంతిస్తారా..?
APలో పంటల గిట్టు బాటు (minimum support price) ధరలు, ఏ పంటకు ఎంతంటే
October 1, 2020 / 07:40 AM ISTsupport price : ఏపీలో రైతు సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏయే పంటకు ఎంత మద్దతు ధరో ఇస్తారో అధికారికంగా 2020, అక్టోబర్ 01వ తేదీ…
రైతుల సంక్షేమం కోసం, కనీస మద్దతు ధరపై CM JAGAN కీలక ప్రకటన
October 1, 2020 / 06:58 AM ISTcm jagan : ఏపీలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధరలు (minimum-support-price) ప్రకటించనుంది. కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దని సీఎం జగన్మోహన్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం ఖరారు…