Home » Mining mafia
చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని షేక్షావలితో చెప్పడంతో దాడి చేసినట్లు పుల్లారెడ్డి ఆరోపించారు.
ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటూ నిరసన సందర్భంగా కోలి అన్నారు. అయితే ఈ విషయమై ఎంపీ కోలిని సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ రంజన్ తెలిపారు. ‘‘ఓవర్లోడ్ ట్రక్కుల వ�
వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. మైనింగ్ మాఫియా కర్నూలు నుంచి ముఠాను దింపి మల్లారెడ్డిని హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో పోలీ�
మెవాట్ డీఎస్పీగా పనిచేస్తున్న సురేంద్ర సింగ్కు ఈ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందన్న సమచారం అందింది. దీంతో ఈ మైనింగ్ను అడ్డుకునేందుకు డీఎస్పీ ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ అక్రమంగా రాళ్లను తరలిస్తున్న ఒక ట్రక్కు వెళ్తుండటం గమనించా
రాజమండ్రి జైల్లో తన భర్తకు ప్రాణహానీ ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు రాశారు.
ఛత్తీస్గఢ్ : మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ ఐఏఎస్)ని చంపాలని చూసింది. అక్రమ మైనింగ్ కు అడ్డు వస్తున్నాడనే కోపంతో ఆ అధికారిపై మర్డర్ అటెంప్ట్ చేశారు. జేసీబీతో తొక్కించి చంపాలని చూశారు. శుక్రవారం(ఏప్రిల్ 19, 2019