Home » Minister Amithsha
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జే షాపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జైషా తీరును తప్పుబడుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అనంతర�
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం నాటికి అధికార తెరాస పార్టీకి దీటుగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, మోదీలు రాష్ట్రంలో పర్యటించార�
ఇండియా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాది కాదు. మొఘలులు ఇక్కడికి వచ్చిన తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చాయంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM KCR And CM Jagan : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు హెలికాఫ్టర్లో మేడిగడ్డకు బయల్దేరనున్నారు కేసీఆర్. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటి మట్టం 100 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టును పరిశీలించ�