-
Home » Minister Ashwini Vaishnaw
Minister Ashwini Vaishnaw
సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి కుట్ర జరిగిందా..? తృటిలో తప్పిన పెను ప్రమాదం
యూపీలోని కార్పూర్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ (వారణాసి - అహ్మదాబాద్) శుక్రవారం రాత్రి 2.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 22 కోచ్ లు
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదానికి కారణం అతడేనా..? రైల్వే బోర్డు చైర్మన్ ఏం చెప్పారంటే..
కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 ఎక్స్గ్రేషియా మొత్తాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.
Vande Bharat New colours : మారిన రంగులతో వందే భారత్ రైళ్ల సరికొత్త లుక్ చూశారా..?
వందే భారత్ రైళ్లు సరికొత్త రంగుతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు నీలం, తెలుపు రంగుల్లో భారత్ లోని పలు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న వందే భారత్ రైళ్లు రంగులు మార్చుకున్నాయి. సరికొత్త రంగుతు ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యాయి. కొత్త రంగులోకి మారి�
Vande Bharat Train: నా కల చెదిరిపోయింది..! వందే భారత్కు బదులుగా మరో ట్రైన్.. చెత్త సౌకర్యాలంటూ ఆగ్రహంతో ప్రయాణికుడి ట్వీట్ ..
సిద్ధార్ధ పాండే అనే వ్యక్తి న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కత్రా మధ్య నడిచే వందేభారత్ రైలులో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ, వందేభారత్ రైలుకు బదులుగా మరో రైలు రావటం, అందులో సౌకర్యాలు అద్వాన్నంగా ఉండటంతో అందుకు సంబంధి
Indian Railways: రైలులో పెంపుడు కుక్కతో ప్రయాణం.. రైల్వే మంత్రి ఏమంటున్నారంటే
రైళ్లలో కుక్కలు లేదా ఇతర పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లాలంటే వాటిని ప్రత్యేక కంపార్టుమెంట్లలోని బోన్లలో ఉంచి లాక్ చేయాలి. దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని రైల్వే శాఖ అంచనా. కానీ, ఎంతో ఇష్టంగా చూసుకునే వాటిని బోన్లలో ఉంచి, �
Vande Bharat Metro : త్వరలోనే..గ్రామాల నుంచి నగరాలకు ‘వందే మెట్రో’ రైళ్లు.. ప్రకటించిన రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్
వందే భారత్ రైళ్లను చూశాం. నగరాల్లో మెట్రో రైళ్లను చూశాం. ఇక త్వరలో ‘వందే మెట్రో’ (Vande Bharat Express trains) రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటన చేశారు.
Black Money: బీజేపీ హయాంలో నల్లధనం ఎంత జప్తు చేశారో తెలుసా? కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. పేదల సంక్షేమంకోసం అందించే రూపాయిలో 15పైసలు మాత్రమే వారికి చేరుతోందని అన్నారని, నేడు ప్రధాని మోదీ హయాంలో మాత్రం 100శాతం డబ్బులు బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఆగష్టు నాటికి భారత్ లో మరో 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు