Minister. Botha Sathyanarayana

    కోడెల మృతిపై మంత్రి డౌట్స్ : TS ప్రభుత్వం విచారణ జరపాలన్న బొత్స

    September 16, 2019 / 10:31 AM IST

    కోడెల శివప్రసాద్ మృతిపై సమగ్రంగా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్నిఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కోడెల మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయనీ.. ముందు హార్ట్ ఎటాక్ అనీ..తరువాత ఆత్మహత్య అని అంటున్నారు. ఇలా పలు విధాలుగా వార్తలు వస్తు�

10TV Telugu News