-
Home » Minister Harishrao
Minister Harishrao
Telangana Budget 2023: ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ .. బడ్జెట్లో రూ. 7,890 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పలు రంగాలవారికి శుభవార్తలు చెప్పారు. ఈ కోవలోనే రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు.
TSPSC: తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్
సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లో 1030 మందికి శిక్షణ ఇచ్చాము. జిల్లాలో 580 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. త్వరలో మరో 2000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము. గ్�
పెంచింది బారాణా… తగ్గించింది చారాణా
పెంచింది బారాణా… తగ్గించింది చారాణా
Minister Harish Rao: జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 500లీ.ల ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి హరీష్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు
Minister Harish Rao:కరోనా బాధితులకు హోమ్ ఐసొలేషన్ కిట్లు: మంత్రి హరీష్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు, టెస్ట్ కేంద్రాలలో రెండు కోట్ల టెస్టుల కిట్లు, ఒక కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచినట్లు మంత్రి వివరించారు
Telangana budget 2021-22 : తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825 కోట్లు
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టీ.హరీష్ రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టారు. రూ.2,30,825 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపట్టారు.
టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య..పాడె మోసిన మంత్రి హరీష్ రావు
TRS Activist commits suicide : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దౌల్తాబాద్ మండలం కొనయిపల్లిలో చోటుచేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడంతో మనస
దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నా : మంత్రి హరీష్ రావు
minister harishrao respond : దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ కు ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చ
రైతును శక్తిగా మార్చటమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో హరిత హారం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో హరితహారంలో మంత్రి హరీశ్ పాల్గొని ముర్షద్ అలీ దర్గా ఆవరణలో మొక్కలనునాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ హరితహారం