-
Home » Minister Kottu Satyanarayana
Minister Kottu Satyanarayana
కృష్ణలంక కార్పొరేటర్కు క్లాస్ పీకిన మంత్రి కొట్టు సత్యనారాయణ, పోలీసులపై ఆగ్రహం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై దేవాదయ ధర్మాదయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డికి క్లాస్ పీకారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచే
Kottu Satyanarayana : విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షణ.. ప్రారంభించిన మంత్రి కొట్టు సత్యనారాయణ
రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్ పై అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నారు.
Kottu Satyanarayana : నువ్వు పెయిడ్ ఆర్టిస్టువి.. చంద్రబాబు కోసం కిరాయికి మాట్లాడుతున్నావు : పవన్ కళ్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్
అన్నవరంలో వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నీచంగా, దిగజారుడుతనంతో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
Vijayawada: మహా పూర్ణాహుతి.. సీఎం జగన్, స్వామీజీలు వస్తారు: మంత్రి కొట్టు సత్యనారాయణ
విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో అమ్మవారి అనుగ్రహం, అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందని చెప్పారు.
Sri Lakshmi Maha Yagnam: 550 మంది రిత్వికుల ద్వారా యాగాన్ని నిర్వహిస్తున్నాము.. మంత్రి కొట్టు సత్యనారాయణ
ఈ యజ్ఞాన్ని ప్రజల శ్రేయస్సు కొరకు, లోకకళ్యాణార్ధం నిర్వహిస్తున్నాం. ప్రధాన దేవాలయాలకు సంబంధించిన ఉత్సవమూర్తులకు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. పూర్ణాహుతి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాజ శ్యామలాదేవికి చేసిన కుంకుమ పూజలోన
Minister Kottu Satyanarayana : విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు- పవన్ కల్యాణ్కి మంత్రి హితవు
దత్తత తండ్రి చంద్రబాబు.. ఏం చెప్తే అది పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు.పవన్ దగ్గర సబ్జెక్ట్ లేదని విమర్శించిన మంత్రి కొట్టు.. దమ్ముంటే డిబేట్ కు రావాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిన్న పవన్ నిర్వహించిన బీసీ రౌ�
Chintamaneni Prabhakar : రాజధాని రైతుల పాదయాత్రపై రగడ.. మంత్రి కొట్టు సత్యనారాయణకు చింతమనేని సవాల్
మంత్రి కొట్టుకి దమ్ముంటే.. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. ఫ్లెక్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదని తేల్చి చెప్ప�
Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు
జనసేన, టీడీపీ కుట్రలో భాగంగానే కోనసీమలో అల్లర్లు జరిగాయన్నారు. ఏపీలో శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుందని చెప్పినప్పుడే అర్థమైందన్నారు.
కొత్త మంత్రికి.. కాళహస్తిలో చేదు అనుభవం
కొత్త మంత్రికి.. కాళహస్తిలో చేదు అనుభవం