-
Home » Minister KT Rama Rao
Minister KT Rama Rao
Minister KTR : ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్ చేస్తున్నారు.. దేశం సిగ్గుపడే పరిస్థితులు తెచ్చారు- కేంద్రంపై కేటీఆర్ ఫైర్
ప్రజలు ఏం తినాలో, ఏం వినాలో బీజేపీ నేతలు డిక్టేట్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారని కేంద్రంపై సీరియస్ అయ్యారు కేటీఆర్.
Minister KTR : మతాల పేరుతో కొట్టుకు చావమని ఏ దేవుడు చెప్పాడు? మంత్రి కేటీఆర్ ఆగ్రహం
మతాల పేరు చెప్పుకుని కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్లు లేక కొందరు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే.. వాటి పరిష్కారం వదిలేసి అనవసర విషయాలపై రాద్ధాంతం చేయడ�
Karimnagar : కరీంనగర్ గులాబీ మయం..మంత్రి కేటీఆర్ రాక
మంత్రి కేటీఆర్ ముందుగా మానేరు బ్రిడ్జీ వద్ద రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు...
TS-bPASS : 21 రోజుల్లోనే పర్మిషన్లు
KTR launches TS-bPASS : భవన నిర్మాణాలకు, లే అవుట్లకు ఇకపై సులభంగా అనుమతులు రానున్నాయి. కేవలం 21 రోజుల్లోనే పర్మిషన్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి. దీనికి సంబంధించిన టీఎస్ బీపాస్ వెబ్ సైట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 75 గజాల స్థలం�
కేంద్రానికి హైదరాబాద్ అన్నం పెడ్తలేదా ? కష్టమొస్తే స్పందించరా – కేటీఆర్
Minister KTR Telangana Bhavan Press Meet : కేంద్రానికి హైదరాబాద్ అన్నం పెడ్తలేదా ? కష్టమొస్తే కేంద్రం, ప్రధాన మంత్రి స్పందించరా అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వరద సాయంపై కేంద్రం స్పందించలేదని, తెలంగాణకు సాయం ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారాయన. కర్
హుస్సేన్ సాగర్ వద్ద నైట్ బజార్, అర్ధరాత్రి వరకు షాపింగ్
Night Bazaar along Hussain Sagar : హుస్సేన్ సాగర్ అందాల సరసన నైట్ బజార్ ను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు సంజీవయ్య పార్కు నుంచి బుద్ధ భవన్ వరకు హుస్సేన్సాగర్ తీరం వెంబడి ‘నైట్ బజార్’ అభివృద్ధి చేయనున్నార�
Hyd నుంచి గంటలో కరీంనగర్, రెండు గంటల్లో విజయవాడ ?
హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు గంట, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరుకు చేరుకొనే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది. అబ్బా ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటారు కదా. అవును తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడ ఇలానే అన్నారు. రాష్ట్రంలో గంటకు 160 కిలోమ
దావోస్లో ముగిసిన కేటీఆర్ పర్యటన: పోటీలో పెట్టుబడులు రాబట్టిన తెలంగాణ ప్రభుత్వం
నాలుగు రోజుల పాటు దావోస్లో పెట్టుబడుల కోసం పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన పర్యటన ముగించుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం నాల్రోజుల పాటు.. దావోస్లో కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పారిశ్రామి