Home » minister Ktr
పాతబస్తీలో మెట్రో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
సెమీకండక్టర్ డిజైన్, డెవలప్మెంట్ ఫెసిలిటీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోంది చెప్పారు.
స్కాములతో దేశాన్ని భ్ర ష్టు పట్టించారని ఆ స్కాములే త్రాచుపాములై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను మింగేశాయని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ కు సి టీమ్ అంతకన్నా కాదు..మా బీజేపీకి, కాంగ్రెస్ లను ఒంటిచేత్తో ఢీకొట్టే పార్టీ �
కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలన్నారు.
కన్నీరు పెట్టిన కేటీఆర్
సాయిచంద్ మృతి పట్ల మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు, ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు. దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
భాగ్యనగరానికి మరో మణిహారం.అదే ఉప్పల్ స్కైవాక్. మంత్రి కేటీఆర్ చేతులుమీదుగా ప్రారంభమైంది. దాదాపు రూ.25 కోట్లతో నిర్మించిన ఈ స్కైవాక్ నిర్మాణం ఉప్పల్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉప్పల్ రింగ్ వద్ద పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఈ స్కైవా�
తెలంగాణలో లులు గ్రూప్ Rs.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఫుడ్ ఫ్రాజెసింగ్ యూనిట్ ను లులూ గ్రూప్ తెలంగాణలో ఏర్పాటు చేయనుంది.