Home » minister Ktr
ఉస్మానియా టీవీ ఏర్పాటు హర్షణీయం
కేటీఆర్ ఇంటికి వస్తానని 2022-23 బడ్జెట్ పై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. తాను గృహలక్ష్మికి డబ్బులు కేటాయించలేదని నిరూపిస్తానని, విడుదల చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ప్రజలు కేసీఆర్, కేటీఆర్ లను నమ్మడం లేదన్నార�
మంత్రి కేటీఆర్ పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో బలగం సినిమా గురించి మాట్లాడారు.
సొంత రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అభివద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎటువంటి అభివృద్ధి చేశారు..తెలంగాణకు ఆ రాష్ట్రాలకు పోలిక లేదు అంటూ విమర్శించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నష్టాలపై మంత్రి మండలి విస్తృతంగా చర్చించింది. పలు జిల్లాల్లో ప్రజలకు, వివిధ వర్గాలకు నష్టం జరిగిందని, పంటలు, రోడ్లు, చెరువులు, కాలువలు ధ్వంసం అయ్యాయని అధికారులు నివేదించారు.
సహాయం కోసం పేద ప్రజలు వేచి చూస్తున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. రోజు రోజుకు హైదరాబాద్ నగరాన్ని దారుణంగా మారుస్తున్నారని విమర్శించారు.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని మండిపడ్డారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉండేవని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని తెలిపారు. కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని వెల్
చందన్వల్లిలో ప్రత్యేకంగా జపాన్ కంపెనీలకోసం అవసరమైతే ఒక క్లస్టర్నికూడా ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.