Home » minister Ktr
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.
60 ఏళ్లలో చేయని పనిని తాము పదేళ్లలో చేసి చూపించామని తెలిపారు. పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
భారతదేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది.
జిల్లాలో చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామని తెలిపారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇస్తారా? లేదంటే ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి కేసీఆర్ సర్కారును డిఫెన్స్లోకి నెడతారా?
మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
చంద్రబాబు అరెస్ట్పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మోదీ బాటలోనే గవర్నర్ లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్లు బీజేపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతారని అన్నారు. ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అథమ స్థానానికి పోతుందని కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.