Home » minister Ktr
తెలంగాణలో ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన..కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ విమర్శలు,సెటైర్లతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదంటూ విమర్శించారు.
ఎన్నికల వేళ ఎంతోమంది నేతలు వస్తారు..మాయ మాటలు చెబుతారు కానీ ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోవాలన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టేవారిని నమ్మొద్దన్నారు. కేసీఆర్ ఎప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేయలేదన్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. 2001లో పార్టీ నిర్మాణం జరిగింది.ఆనాడు పార్టీ కార్యాలయానికి ఆచార్య కొండ లక్ష్మన్ బాపూజీ స్థలం ఇచ్చారు అంటూ గుర్తు చేసుకున్నారు.
పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
కాంగ్రెస్ లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఒప్పందంలో భాగంగా ఒక్కొక్కరు సీఎం పదవీకాలాన్ని పంచుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో కమలనాథులు వేసిన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.
కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని కానీ 4కోట్లమంది ప్రజలను మోసాగించినట్లే కేసీఆర్ సోనియాగాంధీని మోసం చేశారు అంటూ విమర్శించారు.
మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మన గౌరవనీయులైన సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పారు.
రాహుల్ గాంధీకి 50 ఏళ్లకు మెచ్యురిటీ వస్తే పెళ్లెప్పుడు? పిల్లలెప్పుడు? వారంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తే ఎవరు నమ్ముతారంటూ సంజయ్ కాంగ్రెస్ పార్టీనుద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడ్డ ముఖ్యమంత్రి ఆదివారం.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు.