Home » minister Ktr
ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రాలో కలవకుండా సిటీ కాలేజీలో ఆందోళన చేస్తుంటే ఐదుగురిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.
ఫ్యాక్స్ కాన్ కంపెనీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం అంటూ తెలంగాణ పర్యటనలో రాహల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత అని ..అటువంటి కేసీఆర్ మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్వాయ్ గా వెళ్తున్నారు. మెదక్ జిల్లా తుప్రాన్ వద్ద మంత్రి కాన్వాయ్ ను పోలీసులు నిలిపివేశారు.
కాంగ్రెస్ ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఫోన్ లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని తెలిపారు.
మేము ఏమి చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం..కానీ బీజేపీ తొమ్మిదేళ్లు దేశంలో అధికారంలో ఉండే ఏం చేసింది..? అని ప్రశ్నించారు. పేదరికంలో భారత్ ఆఫ్రికా దేశమైన నైజీరియాను దాటిపోయింది అంటూ కేంద్రంలో ఉన్న బీజేపీ పాలనపై విమర్శలు చేశారు. 11 సార్లు కాంగ్�
ఒకప్పుడు సిరిసిల్ల ‘ఉరి సిల్ల’గా ఉండేదని అప్పటికి ఇప్పటికి తేడా చూడండీ..అభివృద్ధి చెందిన సిరిసిల్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి అంటూ యువతకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నామని తెలి
రేవంత్ రెడ్డి బీజేపీకి కోర్ట్ అని ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించాలి అంటూ సూచించారు కేటీఆర్. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిన రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరటం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ను రేవంత్ బీజేపీ అమ్మేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశ�
బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించి మీరే.. పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే.. ఇప్పుడు జరిగిందని సర్వీస్ కమీషన్ ప్రక్షాళన అంటున్నది మీరే.