Home » minister Ktr
ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందన్నారు.
రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ వెల్స్పన్ పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకాకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. చందన్వెల్లిలో ఐటీ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నట�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయం, ఎంబసీల ఏర్పాటు వంటి అంశాలను అందులో ప్రస్తావించారు. గుజరాత్ లో వాటి ఏర్పాటుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల కేటీఆర్ అస
కేంద్రం రాష్ట్రంపై పగబట్టినట్లే వ్యవహరిస్తోందన్నారు. బెంగళూరు మెట్రోకు కేంద్రం నిధులిస్తోందన్నారు. అలాగే చెన్నయ్, లక్నో, వారణాసి, గోరక్ పూర్, గుజరాత్ కు కూడా కేంద్రం నిధులిస్తోందని పేర్కొన్నారు. మెట్రో మొదటి దశ-69కి.మీ, రెండవ దశ-62 కి.మీ విమానా�
టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదని.. ఒక్క తెలంగాణలోనే ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు.
అసెంబ్లీలో మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపుపై మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ..మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో పూర్తిచేస్తాం అని తెలిపారు. హైదరాబాదు మహానగర పాలక సంస్థ పరిధిలో, పరిసర ప్రాంతాలలో హైదరాబాదు మెట్రోరైలు ప్రాజెక్టును వ�
కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అడ్డగోలుగా అమ్మేస్తోందన్నారు. ప్రజల సొమ్మును రార్పొరేట్లకు దోచిపెడుతోందని చెప్పారు.
కేంద్రాన్ని మర్యాదగానే అడుగుతున్నా.. హైదరాబాద్లో స్కైవే నిర్మాణానికి సహకరించటంలేదని..మంత్రి కేటీఆర్ విమర్శించారు.ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మించాలనుకుంటున్నామని కానీ ఆ ప్రాంతంలో డిఫెన్స్ భూములున్నాయని ..స్కైవే నిర్మాణాలకు
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ ఫస్ట్ ఫేజ్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిదులు ఏం చేసారో మంత్రి కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మీకున్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అంటూ హేళనచేస్తారా?వచ్చే అసెంబ్లీలో 15మంది ఎమ్మెల్యేలతో అడుగుపెడతాం అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ కీలక వ్యాఖ్యలు. మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.