Home » minister Ktr
దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి అంటూ బీజేపీ నేతలు చెబుతుంటారు. డబులు ఇంజన్ సర్కార్ ఏం చేసింది అన్నింటి ధరలు పెంచుడు తప్ప అంటూ అసెంబ్లీ సమావేశాల్లో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. దేశానికి కావాల్సింది కేసీఆర్ లాంటి డబుల్ ఇం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. మిత్రపక్షాలు అనుకునే పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్. ఇదిలా ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదేమిటంటే..
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మన దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని, దేశ ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపైనే దృష్టి పెడుతున్నాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఇవాళ జాతీయ మాన�
ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీర్ కీలక వ్యాఖ్యలు
ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ముందస్తున్న ఎన్నికలకు వచ్చే దమ్ము బీజేపీ ఉందా అంటూ ప్రశ్నించారు.
మోదీ సర్కార్ చేసిన అప్పు రూ.100 లక్షల కోట్లు
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆయన కోరారు. చేనేత రంగానికి జీఎస్టీ మ
కేటీఆర్ విసిరిన సవాల్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో తేలాల్సిందేనని దానికి బీజేపీ చర్చకు సిద్ధంగా ఉందని అన్ని ఆధారాలతో నిరూపిస్తామని అప్పుడు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా �
కామారెడ్డి రైతుల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మున్సిపల్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నారు.