Home » minister Ktr
10 నిముషాలు కరెంటు పోగానే ట్విట్టర్లో ట్వీట్లు చేస్తారు.
టీఆర్ఎస్ నేతలెవరూ ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించిన కేటీఆర్.. కేసు దర్యాఫ్తు ప్రాథమిక దశలో ఉందన్నారు. మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీ శ్రేణులకు సూచించారు.
పార్టీ పేరు మారినా మా డీఎన్ఏ తెలంగాణే..!
పచ్చి దగాకోరు మాటలు తప్ప బీజేపీ కానీ ప్రధాని మోదీ కానీ దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఐటీ సంస్థలను ప్రధాని మోదీ వేట కుక్కలా వాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
రాజకీయంగా అప్పుడప్పుడు దారులు వేరవుతాయి, మళ్లీ కలుస్తాయి. స్వామి గౌడ్, శ్రావణ్ కుమార్, భిక్షమయ్య గౌడ్, పల్లె రవి రాక వల్ల పార్టీకి లాభం జరిగింది. దాని వల్ల చాలామంది సంతోషపడ్డారు. వారి చేరికల వల్ల వారికి లాభం, పార్టీకి కూడా లాభమే.
కోమటిరెడ్డిని కోవర్టు రెడ్డి అని కేటీఆర్ అందుకే అన్నారు అలా అనటం సరైనదే అనిపిస్తోంది అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీ తరపున పోటీలో ఉన్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేస�
నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు… నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ్యమని అన్నారు. ఈ మేరక�
గుజరాత్ కు రూ. 80 వేల కోట్లు ఇచ్చారు..తెలంగాణకు రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీని ప్రశ్నించారు.
వాళ్లు కోమటిరెడ్లు కాదు కోవర్టు రెడ్లు అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు.
పెట్టుబడుల ఆకర్షణలో దూసుకుపోతున్న తెలంగాణ.. మరో భారీ పెట్టుబడిని సాధించింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్ల పెట్టుబడితో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) ముందుకు వచ�