Home » minister Ktr
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయ్యింది.
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు. జీనోమ
కేంద్రం సర్కార్ నడుపుతోందా?..సర్కర్ నడుపుతోందా..? అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టటం ఖాయం...మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అవ్వటం ఖాయం..కాంగ్రెస్, బీజేపీ సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మొన్నటి బీజేపీ సర్వే..నిన్నటి కాంగ్రెస
హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్ చేశాయి. తాజాగా మరో విదేశీ సంస్థ హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్య�
union minister Kishan Reddy : హైదరాబాద్ అంతా పొలిటికల్ హీట్ తో కుతకుతలాడుతోంది. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యక్రమాల సమావేశాలు..మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యక్రమాలు. ఇలా హైదరాబాద్ నగరం అంతా అటు కాషాయ జెండాలు..గు�
బీజేపీది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే స్వభావం అంటూ మరోసారి బీజేపీ (కేంద్ర ప్రభుత్వం)పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కేసీఆర్ బొమ్మ పెట్టుకోకపోతే తెలంగాణలో నడవలేని స్థితిలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.క�
లోక్సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్రెడ్డి, సురేశ్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. వీరంతా ఇవాళ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో టీఆర్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు మంత్రి కేటీఆర్.
కాంగ్రెస్ కు కులపిచ్చి..బీజేపీకి మతపిచ్చి రెండూ పిచ్చి పార్టీలే..మనకు కులపిచ్చోడు వద్దు..మతపిచ్చోడు వద్దు అంటూ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో జాతీయపార్టీలను ఏకిపారేశారు.