Home » minister Ktr
నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.
శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్లో 3డీ ప్రింటింగ్పై జరిగిన జాతీయ సదస్సులో...
పాదయాత్ర చేసే బండి సంజయ్ అజ్ఞాని...ఏం తెలియదని విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, కారు కూతలు కూస్తూ పాదయాత్ర చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానానికి తీసుకు వెళ్లిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తూ, జాతీయ నాయకుల బహిరంగసభలు నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కేటీఆర్ స్పందించారు. వివాదానికి తెరదించేలా, వాతావరణాన్ని కూల్ చేసేలా తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు.
కేటీఆర్ నోటి తొందర తగ్గించుకుంటే మంచిది. కరోనా సమయంలో జనం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన విషయం గుర్తు లేదా?(Perni Nani Slams KTR)
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ప్రయత్నాలు చేసినా కేవలం ఇద్దరు ఇద్దరే మహానుభావులు మాత్రమే చరిత్రలో ఉండిపోయారని...
హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగుతోంది. పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్లీనరీ వేదికపై అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్లీనరీకి 3వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్య�